Telangana High Court Updates: దిశ ఎన్కౌంటర్ చిత్రం పై హైకోర్టు విచారణ..

 టీఎస్ హైకోర్టు.

* దిశ ఎన్ కౌంటర్ చిత్రం యూనిట్ తో పాటు ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు..

* దిశ చిత్రాన్ని నిలిపివేయాలంటూ హైకోర్టులో రిట్ అప్పీల్ పిటిషన్ దాఖలు చేసిన దిశ తండ్రి శ్రీధర్ రెడ్డి...

* మహిళ పై జరిగిన అత్యాచారం, హత్య ను కథ గా చేస్తూ అర్జీవి తీస్తున్న సినిమా ను నిలిపి వేయాలని కోర్టును కోరిన పిటీషనర్ తరపు న్యాయవాది అరుణ           కుమారి..

* బాధితులు, నిందితుల కుటుంబ సభ్యులు జుడిషియల్ కమిషన్ కలిసి ఫిర్యాదు చేసారని కోర్టుకు తెలిపిన అరుణ కుమారి..

* యూట్యూబ్ లో పెట్టిన దిశ ట్రైలర్ వెంటనే తీసివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరిన అరుణ కుమారి..

* ఈ చిత్రం విడుదల కావడం వలన కుటుంబ సభ్యుల మనోభావాలు దెబ్బతింటున్నాయని కోర్టుకు తెలిపిన పిటీషనర్ అడ్వొకేట్..

* ఒకవైపు జ్యుడీషియల్ కమిషన్ విచారణ చేపడుతున్న నేపథ్యంలో ఇప్పుడు చిత్రాన్ని ఎలా తీస్తారన్న పిటీషనర్..

* చిత్రాన్ని విడుదల కాకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరిన అరుణ కుమారి.

* 7 గురు ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ..

* తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసిన హైకోర్టు.

Show Full Article
Print Article
Next Story
More Stories