Telangana High Court: చర్ల ఎన్ కౌంటర్ పై హైకోర్టు విచారణ...

టీఎస్ హైకోర్టు.....

-చనిపోయిన ముగ్గురు మృతదేహాలను ఫ్రీజ్ చేయాలని కోరిన పిటీషనర్ తరపు న్యాయవాది రగునాథ్..

-ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసుల పై సెక్షన్ 302 కేసు నమోదు చేయాలన్న రగునాథ్..

-మృతదేహాలను వరంగల్ ఎంజీఎం , ఉస్మానియా ఆసుపత్రి కి తరలించాలన్న రగునాథ్..

-మృత దేహాలకు ఫోరెన్సిక్ నిపుణుల తో పోస్టుమార్టం చేపించాలన్న రగునాథ్..

-ఇప్పటికే 3 మృతదేహాలకు పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించామన్న ప్రభుత్వం...

-కుటుంబ సభ్యుల నుండి మృతదేహాలను తీసుకుని భద్రాద్రి కొత్తగూడెం ప్రభుత్వ హాస్పిటల్ లో ఫ్రీజ్ చేయాలన్న ప్రభుత్వానికి హైకోర్టు అదేశం..

-ఎంజీఎం ఫోరెన్సిక్ నిపుణులతో రీ పోస్టుమార్టం చేపించాలని హైకోర్టు అదేశం..

-పోస్టుమార్టం మొత్తం వీడియో గ్రఫీ చేపించి రీపోర్ట్ షీల్డ్ కవర్ లో సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు అదేశం...

-తదుపరి విచారణను అక్టోబర్ 5 కు వాయిదా వేసిన హైకోర్టు..

Show Full Article
Print Article
Next Story
More Stories