Telangana High Court: మంథిని శీలం రంగయ్య లాకప్ డెత్ అంటూ వేసిన పిటీషన్ పై హైకోర్టు విచారణ..

టీఎస్ హైకోర్టు....

-గతంలో ఈ కేసు లో స్పెషల్ అధికారి గా హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ ను నియమించిన హైకోర్టు..

-శీలం రంగయ్య డెత్ కు సంబంధించిన రిపోర్ట్ ను కోర్ట్ కు సమర్పించిన సీపీ అంజనీ కుమార్...

-రామగుండం పోలీసు కమీషనర్ కాల్ డేట హైకోర్ట్ కు అందజేయాలని ప్రభుత్వానికి హైకోర్టు అదేశం.

-సీపీ సమర్పించిన అఫిడవిట్ పై కౌంటర్ దాఖలు చేస్తామన్న పిటీషనర్ నాగమణి..

-ఆరు వారాల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని పిటీషనర్ కు హైకోర్టు అదేశం..

-తదుపరి విచారణ ఆరు వారాల పాటు వాయిదా వేసిన హైకోర్ట్.

Show Full Article
Print Article
Next Story
More Stories