Telangana High Court: చివరి సెమిస్టర్ పరీక్షల నిర్వహణ పై హైకోర్టులో ముగిసిన విచారణ..

టిఎస్ హైకోర్టు...

-చివరి సెమిస్టర్ కు ఎప్పటిలాగే రాత పరీక్ష నిర్వహిస్తామని తెలిపిన ప్రభుత్వం

-అటానమస్ కళాశాలలు వారికి అనుకూలమైన రీతిలో నిర్వహించుకోవచ్చునన్న ప్రభుత్వం

-పరీక్షలు ఎలా నిర్వహించాలనేది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం: హైకోర్టు

-ప్రభుత్వ విధానపరమైన జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు

-సప్లమెంటరీలో ఉత్తీర్ణులైన వారినీ రెగ్యులర్ గా పాసయినట్టు పరిగణిస్తామన్న ప్రభుత్వం

-సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో వెల్లడించాలని కోరిన న్యాయవాది దామోదర్ రెడ్డి

-సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలనేది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమన్న ఏజీ

-రెండు నెలల్లో నిర్వహిస్తామని తెలిపిన జే ఎన్ టీ యూ హెచ్

-పరీక్షలను కరోనా జాగ్రత్తలతో నిర్వహించాలని స్పష్టం చేసిన హైకోర్టు

-రేపు జేఎన్ టీయూహెచ్, ఎల్లుండి ఓయూ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం

Show Full Article
Print Article
Next Story
More Stories