Telangana Education Department: కరోనా విజృంభణ ను అరికట్టేందుకు తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం

HMTV
By HMTV
Published on: 2020-09-12 12:23:50

- యూ జీ,పీ జీ తరగతులకు చెందిన చివరి సంవత్సరం విద్యార్థులు వారు చదివే కాలేజ్ లోనే పరీక్ష రాసే వెసులుబాటు కల్పించిన విద్యా శాఖ...

- ఈ వెసులు బాటు ఈ ఒక్క సంవత్సరం మాత్రమే అమలులో ఉంటుంది

- ఈ నెల 15 నుంచి అన్ని యూనివర్సిటీ లలో చివరి సంవత్సరం పరీక్షలు

HMTV

HMTV

Next Story