Telangana Bhavan updates: వరద నష్ట పరిహారం ప్రకటించినందుకు సీఎం కెసిఆర్ కు ధన్యవాదాలు..

తెలంగాణ భవన్..

చామకూర.మల్లారెడ్డి..

రాష్ట్ర మంత్రి..

# 550 కోట్లు వరద నష్ట పరిహారం ప్రకటించినందుకు సీఎం కెసిఆర్ కు ధన్యవాదాలు.

# వరదల్లో ఉన్న ప్రజల కోసం మంత్రులతో సహా కార్పొరేటర్లు 24 గంటలు పనిచేస్తున్నారు.

# రాత్రి సమయంలో నిద్రపోకుండా నాయకులు కష్టపడుతున్నారు

# ఒకటి తరువాత ఒకటి చేరువులన్ని తెగిపోయి--కాలనిలన్ని నీట మునిగాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories