Telangana Bhavan updates: వర్షం- వరదల వల్ల చాలా నష్టం జరిగింది!

తెలంగాణ భవన్..

మహమూద్ అలీ హోమ్ మంత్రి..

#1908 తరువాత మళ్ళీ అంతటి వరదలు వచ్చాయి.

# మంత్రి కేటీఆర్ ఎప్పుడూ ప్రజల్లోనే ఉన్నారు.

#వర్షం- వరదల వల్ల చాలా డ్యామేజ్ అయింది- నష్టం జరిగింది.

#80మంది సీనియర్ అధికారులతో ప్రత్యేక బృందం ఏర్పాటు కేటీఆర్ చేశారు.

# ప్రజలకు ముఖ్యమంత్రి ఎప్పుడూ అండగా ఉన్నారు.

#మళ్ళీ మూడు- నాలుగు రోజుల వర్ష సూచన ఉంది-- ప్రజలందరూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి.

#మూసి అభివృద్ధి కోసం కాంగ్రెస్- టీడీపీ ఎమీ చేయలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories