Telangana Assembly updates: అసెంబ్లీ ప్రాంగణం లో కరోనా టెస్టుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం అభినందనీయం-గువ్వల బాలరాజు..

-ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు @ అసెంబ్లీ మీడియా పాయింట్..

-ముఖ్యమంత్రి కెసిఆర్ ,స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి ల ప్రత్యేక చొరవతో అసెంబ్లీ సమావేశాలకు కరోనా నేపథ్యం లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు

-ప్రజాప్రతినిధులు ,అసెంబ్లీ కి వచ్చే ప్రతి ఒక్కరు శాసన సభ లోని కరోనా నిర్ధారణ కేంద్రం లో పరీక్ష చేయించుకోవాలి

-కరోనా పరీక్ష చేసుకోకుండా ఎవ్వరూ సమావేశాలకు హాజరు కావొద్దని మనవి

-కరోనా కట్టడి లో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి తో పని చేస్తోంది

-ప్రజా సమస్యలను కూలంకషంగా చర్చించేందుకు ఎన్ని రోజులైనా అసెంబ్లీ ని నడుపుతామన్న సీఎం కెసిఆర్ వైఖరి ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనం

-అసెంబ్లీ ని ప్రతిపక్షాలు రాజకీయాలకు వేదిగ్గా చేయకూడదు

-ఏ సమస్య కైనా జవాబు చెప్పేందుకు పాలకపక్షంగా సిద్ధంగా ఉన్నాం.

Show Full Article
Print Article
Next Story
More Stories