Telangana Assembly Session: కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అసెంబ్లీ వర్షాకాల స‌మావేశాలు

 అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో శాసనసభ మండలికి హాజరవుతున్న సభ్యులు కరోనా విషయంలో జాగ్రత్త తీసుకోవాలి.

Icmr గైడ్ లైన్స్ ప్రకారం 60 ఏళ్లు పైబడ్డ వారు కరోన వైరస్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

శాసనమండలిలో మొత్తం 36 మంది ఎమ్మెల్సీ సభ్యుల గాను 20 మంది సభ్యులు 60 ఏళ్ల పైబడిన వారు ఉన్నారు.

శాసనసభలో మొత్తం 119 మందికి గాను. 36 మంది ఎమ్మెల్యేలు 60 ఏళ్ల పైబడిన వారు ఉన్నారు.

అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి,  డిప్యూటీ స్పీకర్ పద్మారావు,  మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్, సీఎం కేసీఆర్.

మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ మల్లారెడ్డి , నిరంజన్ రెడ్డి ఎర్రబెల్లి దయాకరరావు, మహమూద్ అలీ 60 ఏళ్ల పైబడిన వారిలో ఉన్నారు .

Show Full Article
Print Article
Next Story
More Stories