Telangana Assembly: ఈరోజు రెవెన్యూ చట్టం రావడం మంచి పరిణామం: మంత్రి సత్యవతి రాథోడ్

- ఎక్కడ చూసినా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలే..

- ప్రతి రోజు వందల సమస్యలు సీఎం దృష్టి కి రావడం తో ఈ నిర్ణయం తీసుకున్నారు..

- కొంత మంది తీరు వల్ల ఈ వ్యవస్థకే చెడ్డ పేరు వస్తోంది అని సీఎం ఆలోచన చేశారు..

- రైతులకే కాదు పేదలకు అన్యాయం జరుగుతోంది కాబట్టి కొత్త చట్టం వచ్చింది..

Show Full Article
Print Article
Next Story
More Stories