Telangana: తెలంగాణ ప్రజలు కన్న కలలు నెరవేరుతున్నాయి: గొంగిడి సునీత

- గొంగిడి సునీత ఎమ్మెల్యే ప్రభుత్వ విప్

- తెలంగాణ ప్రజలు కన్న కలలు నెరవేరుతున్నాయి.

- రైతే రాజు అన్న కేసీఆర్ ఆకాంక్ష నిజం అవుతుంది.

- భారత దేశంలోనే తెలంగాణ రాష్ట్రం దాన్యాగారంగా మారింది.

- గతంలో నల్గొండ జిల్లా ఎడారి అవుతుందన్న నిపుణులే ఇవ్వాళ దాన్యాగారంగా మారిందని అంటున్నారు.

- నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ ఉన్నా--జిల్లాకు అప్పటి నాయకులు నీళ్లు ఇవ్వలేదు.

- ఉమ్మడి నల్గొండ జిల్లాలను సస్యశ్యామలం చేస్తా అన్న కేసీఆర్ మాట నిలబెట్టుకున్నారు.

- గోదావరి జలాలను ఉమ్మడి నల్గొండ జిల్లాకు తరలించిన ఘనత కేసీఆర్ ది.

- పేదరికంలో మగ్గిపోతున్న నల్గొండ జిల్లా రైతాంగం ఇప్పుడు సంతోషంగా ఉన్నారు.

- జిల్లాలో రైతులకు పావలా ఋణానికి 120కోట్లు ప్రభుత్వం ఇప్పించింది.

- నల్గొండ జిల్లాను స్వర్ణయుగంగా మార్చిన ఘనత కేసీఆర్ ది.

- నియంత్రిత సాగులో కేసీఆర్ చెప్పినట్లు నల్గొండ ప్రజలు తూచా తప్పకుండా పాటిస్తున్నారు.

- రాజోలు బండ దగ్గర తూములు పగలగొట్టి నీళ్లు తీసుకుపోయిన విషయం అందరికి తెలుసు.

- తెలంగాణ అభివృద్ధికి కాంగ్రెస్ అడ్డుకట్ట వేస్తోంది.

- సీఎల్పీ నేత చేపట్టిన హాస్పిటల్ పర్యటన రాజకీయ పర్యటన మాత్రమే

- శ్రీశైలం విద్యుత్ ప్లాంట్ లో జరిగింది అనుకోకుండా జరిగిన ప్రమాదం మాత్రమే.

- మళ్ళీ ఇలాంటి ఘటనలు జగగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories