Talasani Srinivas Yadav: దేశ చరిత్రలో మొదటి సారి ఇంత మంచి ఇళ్ళు కట్టిస్తున్న ప్రభుత్వం టిఆర్ఎస్ మాత్రమే..తలసాని శ్రీనివాస్

తలసాని శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర మంత్రి..

-ఇంకా 60 ప్రాంతాల్లో పర్యటించాల్సిఉంది..

-కోల్లురూ ,మేడ్చల్ ,జవహర్ నగర్ ,కుత్బుల్లాపూర్ లాంటి ప్రాంతంల్లో రేపు పర్యటన ఉంటుంది..

-ఇంతకు ముందు ప్రభుత్వాలు ఇచ్చే ఇళ్ళకు ప్రభుత్వం కొంత సొమ్ము వసూలు చేసేది.. ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న ఇళ్ళు పూర్తి గా ఫ్రీ ఇస్తున్నాం.

-ప్రభుత్వం ఇస్తున్న డబుల్ బెడ్ రూం విలువ కోటి రూపాయలు ఉంటుంది.

-గ్రేటర్ హైదరాబాద్ లో లక్ష ఇళ్ళ నిర్మాణానికి పదివేల కోట్లు ఖర్చు పెడుతున్నాం..

-బస్తి ప్రజల సమక్షంలో ఇళ్ళ పంపిణీ చేస్తాం..

-ఆలస్యమయినా క్వాలిటీ ఇళ్ళు కడతాం..

-లక్ష ఇళ్ళు కాంగ్రెస్ నేతలకు చూపిస్తాం...

-గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రేపు కూడా ఈ పర్యటన ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories