T. Harish Rao Comments: వివిధ పార్టీల నాయకులు టి ఆర్ ఎస్ పార్టీలో చేరిక...

సిద్దిపేట జిల్లా:

-సిద్దిపేట లోని మంత్రి హరీష్ రావు గారి నివాసంలో దుబ్బాక నియోజకవర్గం తొగుట మండలం పల్లె పహాడ్ , వేములఘాట్ గ్రామాల నుండి వివిధ పార్టీల   నాయకులు టి ఆర్ ఎస్ పార్టీలో చేరిక...

-ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు గారు మాట్లాడుతూ...

-ప్రతిపక్షాలు మనతో అడుకొని రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తున్నారు...

-ప్రతిపక్షాలు మనం బ్రతికుండగా ప్రాజెక్ట్ లు కావు నీళ్లు రావు అని అనేవారు..

-ప్రభుత్వం పట్టుదలతో కాళేశ్వరం ప్రాజెక్ట్ ను పూర్తి చేసింది..

-ఎవరు అవునన్నా, కాదన్న ఇంకా మూడు ఎంద్లు టీ అర్ ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది...

-కొండ పోచమ్మ సాగర్ నిర్వాసితులకు ఎలాంటి సహాయం అందించమో మల్లన్న సాగర్ నిర్వాసితులకు కూడా ఇస్తాం...

-ఇప్పటి వరకు ప్రతిపక్షాలు ఎన్ని కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నం చేసిన చివరకు ఎం సాధించారు...

-మీ నమ్మకాన్ని నిలబెడుతా, మీకు న్యాయం చేస్తాం...

-త్వరలోనే ప్రాజెక్ట్ లను పూర్తి చేస్తాం

Show Full Article
Print Article
Next Story
More Stories