Suryapet Updates: నేరేడు చర్లలో గిట్టుబాటు ధర ఇవ్వాలంటూ రైతుల ఆందోళన...

సూర్యాపేట జిల్లా....

- సూర్యాపేట జిల్లా నేరేడు చర్లలో గిట్టుబాటు ధర ఇవ్వాలంటూ రైతుల ఆందోళన.

- నేరేడుచర్ల ప్రధాన రహదారిపై ధాన్యం ట్రాక్టర్లు అడ్డుపెట్టి రైతుల నిరసన..

- నల్గొండ కోదాడ రహదారి పై భారీగా నిలిచిపోయిన వాహనాలు.

- సిఎం కేసీఆర్ దిష్టి బొమ్మ దహనం...

Show Full Article
Print Article
Next Story
More Stories