Suryapet Updates: టీజేఎస్ కార్యాలయంలో ప్రయివేటు ఉపాద్యాయులతో కోదండరాం ముఖాముఖి..

సూర్యాపేట జిల్లా : 

- సూర్యాపేట టీజేఎస్ కార్యాలయంలో ప్రయివేటు ఉపాద్యాయులతో కోదండరాం ముఖాముఖి..

- రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షన్నర పోస్టులను భర్తీ చేయాలని, నిరుద్యోగ భృతి ప్రభుత్వం చెల్లించాలనే డిమాండ్లతో ఛలో అసెంబ్లీ..

- కరోనాతో బతుకుదెరువు కోల్పోయిన అన్ని రంగాల వారిని ప్రభుత్వం ఆదుకోవాలి.

- 21న తల పెట్టిన ఛలో అసెంబ్లీకి బ్రతుకు దెరువు కోల్పోయిన ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలి.

- 2018 చట్టం ప్రకారం లే అవుట్ నిబంధనలు విధించి వాటిని వెనుకకు తిప్పేలా కొత్త చట్టం అమలు చేస్తామనడం సమంజసం కాదు.

- ఎల్ ఆర్ ఎస్ స్కీం పేద ప్రజలకు ఉపయోగపడేలా మార్చకుంటే పేదవారికి సొంతింటి కల ఎండమావే అవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories