Srkakulam updates: శ్రీకాకుళం జిల్లాలో 15 వేల బోరు బావులకు ప్రణాళికా సిద్ధం చేశారు..

శ్రీకాకుళం జిల్లా..

-స్పీకర్ తమ్మినేని సీతారాం కామెంట్స్..

-తన పాదయాత్రలో రైతుల కష్టాలను దగ్గరగా చూసిన జగన్ అధికారమలోకి రాగానే వారి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు..

-అందులో భాగమే వైఎస్సార్ జలకళ పధకం..

-జిల్లాలో 23 వేల మంది రైతులకి ఈ పధకం ద్వారా లబ్ధి చేకూరుతుంది..

-రైతులకు బోర్లు తవ్వించడమే కాక మరో 1700 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు చేసి మోటర్లు అందించాలని సిఎం జగన్ నిర్ణయించారు..

-దేశంలోనే ఉచితంగా బోరు బావులు తవ్విస్తున్న ప్రధమ రాష్ట్రం మనది..

-జగన్ మాట ఇస్తే జరిగి తీరుతుంది..

-జగన్మోహనాస్త్రాలలో జలకళ పధకం ఒకటి..

-అన్నివర్గాల ప్రజల ఆకాంకాశాలను నెరవేస్తున్న ముఖ్యమంత్రి జగన్ కు అభినందనలు తెలియజేస్తున్నాను..

Show Full Article
Print Article
Next Story
More Stories