Srisailam Updates: శ్రీశైలం ఘంటా మఠం పునర్నిర్మాణ నిర్మాణ పనుల్లో బయటపడిన న మరో రాగిరేకు

కర్నూలు జిల్లా:

- ఈ రాగి రేకు పై తామ్ర శాసనం పై దేవ నాగరి లిపి చెక్కబడి ఉందని తెలిపిన ఈ వో రామారావు

- నిన్న జరిగిన పునర్నిర్మాణ పనుల్లో ఇప్పటికే బయటపడిన 28 రాగిరేకులు

- పురావస్తు శాఖలో ఇదివరకు డైరెక్టర్ గా పనిచేసిన స్థానిక తెలుగు విశ్వవిద్యాలయ డీన్ ప్రొఫెసర్ చెన్నారెడ్డితో రాగి రేకు పరిశీలన

- రేపు గంటా మఠం పునర్నిర్మాణం పనులలో ఇప్పటివరకు బయటపడిన 29 రాగిరేకుల పై పరిశీలించనున్న పురావస్తు శాఖ నిపుణులు

Show Full Article
Print Article
Next Story
More Stories