Srisailam updates: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి

కర్నూలు జిల్లా..

-శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి

-ప్రధాన న్యాయమూర్తిని ఘనంగా ఆహ్వానం పలికిన జిల్లా కలెక్టర్ వీరపాండియన్ జిల్లా జడ్జిలు, ఆలయ కార్యనిర్వహణాధికారి ks రామారావు

-స్వామి అమ్మవార్లకు రుద్రాభిషేకం అమ్మవారికి కుంకుమార్చనాది పూజలు నిర్వహణ

Show Full Article
Print Article
Next Story
More Stories