Srisailam Project: శ్రీశైలం జల విద్యుత్ కేంద్రాల్లో మరొకసారి చెలరేగిన మంటలు

శ్రీశైలం: శ్రీశైలం భూగర్భ జలం కేంద్రాల్లో మరొకసారి చెలరేగిన మంటలు

భారీ శబ్దాలతో చెలరేగిన మంటలకు బతుకు జీవుడా అంటూ పరుగులు తీసిన సిబ్బంది

కరెంటు కేబుల్ పైనుంచి డీసీఎం వ్యాన్ వెళ్లడం తోనే ప్రమాదం అంటున్నా సిబ్బంది

ప్రమాద తీవ్రతను పరిశీలిస్తున్న అధికారులు లాండ్ కు ఎటువంటి ప్రమాదం లేదని ప్రాథమిక అంచనా 

Show Full Article
Print Article
Next Story
More Stories