Srisailam power plant Accident: శ్రీశైలం అగ్నిప్రమాదం: సహచర ఉద్యోగుల కోసం మూడు రోజులు సంతాప దినాలు

HMTV
By HMTV
Published on: 2020-08-23 05:50:30

కర్నూలు జిల్లా: శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో ఈ నెల 20న జరిగిన అగ్నిప్రమాదంలో అమరులైన విద్యుత్ సైనికుల ఆత్మకు శాంతి చేకూరాలని మూడు రోజులు సంతాప దినాలుగా పాటించాలని SLBHES ఎంప్లాయిస్ JAC నిర్ణయం

మొదటి రోజు గా ఉదయం భూగర్భ జల విద్యుత్ కేంద్రం ప్రధాన ద్వారం వద్ద మౌనం పాటించనున్న విద్యుత్ ఉద్యోగులు

రేపు సాయంత్రం తెలంగాణ ఈగలపెంట టీఎస్ జెన్కో కాలనీలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్నట్లు నిర్ణయం

ఎల్లుండి సాయంత్రం మూడు గంటలకు సంతాప సభ నిర్వహణ  

HMTV

HMTV

Next Story