Srisailam fire Accident: శ్రీశైల ప్రమాద బాధిత కుటుంబానికి టీడీపీ అండా: చ‌ంద్ర‌బాబు

HMTV
By HMTV
Published on: 2020-08-25 09:05:24

సూర్యపేట జిల్లా: శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన సూర్యపేట జిల్లా కు చెందిన దరావత్ సుందర్ నాయక్ కుటుంబాన్ని ఫోనులో పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.....

తెలుగు దేశం పార్టీ తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చిన చంద్ర బాబు నాయుడు...


 

HMTV

HMTV

Next Story