Srisailam Fire Accident: శ్రీశైలం ప్రమాదంలో చనిపోయే ముందు ఏఈ చివరి మాటలు

మహబూబ్ నగర్ : శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్టు ప్రమాదంలో బయటకు వచ్చిన ఇద్దరు ఏఈలు సుందర్, మోహన్ మద్య చివరి వాయిస్...

ఇక కష్టం మన పని అయిపోయింది

ఆశలు వదులుకో మోహన్ తో సుందర్..  నై.. బై.. ఆశగా ఉండాలన్న మోహన్..

ప్రాణాలపై ఆశలు వదులుకోవాలి : సుందర్..

నిన్న సుందర్ ఫోన్ చార్జింగ్ పెట్టిన భార్య ప్రమీల.. స్విచ్ ఆన్ చేయగా వెలుగు చూసిన వీడియోలోని వాయిస్..

కన్నీకు మున్నీరుగా విలపిస్తున్న సుందర్, మోహన్ ల కుటుంబాలు.

Show Full Article
Print Article
Next Story
More Stories