Srisailam: శ్రీశైలం జల విద్యుత్ ఘటనలో మృతులకు కోటి రూపాయల పరిహారం అందించాలి..

HMTV
By HMTV
Published on: 2020-08-21 12:10:08

నాగర్ కర్నూల్ జిల్లా:

- శ్రీశైలం జల విద్యుత్ ఘటనలో మృతులకు కోటి రూపాయల పరిహారం అందించాలి..

- భవిష్యత్తులో ఇలాంటు ఘటలకు తావులేకుండా చర్యలు చేపట్టాలి.

- క్షత గాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి.

- మృతుల కుటుంబాలకు కాంగ్రేస్ పార్టీ తరపున ప్రగాఢ సానుభూతి..

- కాంగ్రెస్ పార్టీ జిల్లా అద్యక్షుడు డాః వంశీకృష్ణ.

HMTV

HMTV

Next Story