Sriram Sagar Project updates: పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువలో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్..

నిజామాబాద్..

-పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులకు గాను ప్రస్తుతం 1090 అడుగులకు చేరిన జలాశయం

-మహారాష్ట్ర నుంచి గోదావరికి కొనసాగుతున్న వరద ఉధృతి

-రేపు శ్రీరాం సాగర్ వరద కాల్వ ద్వారా నీటిని విడుదల చేయనున్న అధికారులు

-పరివాక గ్రామాల ప్రజలను మత్స్య కారులు, గొర్రెలు, పశువుల కాపరులను అప్రమత్తం చేసిన అధికారులు

Show Full Article
Print Article
Next Story
More Stories