Srikakulam updates: చంద్రబాబు పై స్పీకర్ తమ్మినేని సీతారాం ఫైర్..

శ్రీకాకుళం జిల్లా..

తమ్మినేని సీతారాం..

-గతంలో పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలంటే కాళ్ళు అరిగిపోయేలా తిరగాల్సి వచ్చేది..

-ఇప్పుడు ఆ పరిస్థితి లేదు..

-పేదవాడి ఇంటివద్దకే ప్రభుత్వ పథకాలు అందేలా సీఎం జగన్ పాలన వికేంద్రీకరణ చేశారు..

-30 లక్షల మందికి ఇళ్ళు ఇవ్వాలని ముఖ్యమంత్రి సంకల్పిస్తే..

-కళ్ళు, చెవులు లేని ప్రతిపక్షం కోర్టుకు పోయి అడ్డుకుంది..

-26 కేసుల్లో కోర్టుల నుంచి స్టే తెచ్చుకుని చంద్రబాబు బ్రతుకుతున్నారు..

-చంద్రబాబుని ఎప్పుడు మూసేస్తారో తెలియదు..

-ఎంతకాలం స్టేలు తెచ్చుకుంటారు..

-ఎంతకాలం 30 లక్షల మందికి ఇళ్ళు ఇవ్వకుండా ఆపుతారు..

-ఏదో ఒకరోజు ప్రజలు రోడ్డెక్కుతారు..

-అందుకే బాధ్యతగా వ్యవహరించండి..

Show Full Article
Print Article
Next Story
More Stories