Srikakulam updates: జిల్లా అటవీశాఖ కార్యాలయం ఎదుట నర్సరీ కార్మికుల ఆందోళన..

HMTV
By HMTV
Published on: 2020-09-17 07:35:43

శ్రీకాకుళం జిల్లా..

-బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ధర్నా..

-కార్యాలయానికి తాళం వేసి నిరసనకు దిగిన కార్మికులు..

-9 నెలలుగా జీతాలు చెల్లోంచడం లేదంటూ ఆందోళన..

HMTV

HMTV

Next Story