Srikakulam updates: వీరఘట్టాం మండలం డెప్పివలస గ్రామం వద్ద గొర్రె పందాలు..

శ్రీకాకుళం జిల్లా..

-గొర్రె పందాలు స్థావరాలపై పోలీసులు దాడులు..

-చేబియంవలస, కెల్ల గ్రామాలకు చెందిన రెండు పందెం గొర్రెలు స్వాదీనం..

-పందాలు నిర్వహిస్తున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..

-నిర్వాహకులపై కేసు నమెదు..

Show Full Article
Print Article
Next Story
More Stories