Srikakulam updates: దేశంలోనే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ఏకైక సీఎం జగన్..ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం..

శ్రీకాకుళం జిల్లా..

-ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం కామెంట్స్..

-ఆయన మాట ఒక బ్రహ్మాస్త్రం...ఆయన మాటే ఒక చట్టం

-వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా మహిళలకు అండగా నిలిచారు

-త్వరలో 30 లక్షల ఇళ్ల పట్టాలు మహిళల పేరుతో ఇస్తాం

-కోర్టులో ఉన్న సమస్య పరిష్కారం కాగానే పట్టాలు పంపిణీ చేపడతాం

-జిల్లాలో తొలివిడతగా 377 కోట్లు విడుదల చేశాం

-విమర్శలు చేసే వారికి శతకోటి నమస్కారాలు

-ఎవరు మాటలు చెబుతున్నారో...ఎవరు చేతల్లో చేసి చూపిస్తున్నారో ప్రజలకు తెలుసు

Show Full Article
Print Article
Next Story
More Stories