Srikakulam updates: రైతాంగానికి ఉచిత విద్యుత్ అనేది దేశంలో మొదటి సారి ఆంధ్రప్రదేశ్ లోని అమలు చేయడం జరిగింది..స్పీకర్ తమ్మినేని సీతారాం

శ్రీకాకుళం జిల్లా..

-స్పీకర్ తమ్మినేని సీతారాం కామెంట్స్..

-ప్రజలు ఆదరించి మాకు ఎంతకాలం అధికారం ఇస్తే అంతకాలం ఈ పథకం అమలు జరుగుతుంది..

-మంచిని ప్రోత్సహించే ప్రతిపక్షం దేశంలో కారువైనందుకు బాధగా ఉంది..

-విద్యుత్ ఆదా చేసేలా మీటర్లు ఏర్పాటు చేసి రైతులకు అన్యాయం జరగకుండా పథకాన్ని ప్రారంభించాం..

-గత ప్రభుత్వం చేసిన 8 వేల కోట్ల బకాయిలు కూడా చెల్లించి ఈ పాలసీ ప్రవేశపెడుతున్నాం..

-ఉచిత విద్యుత్ అనేది వైసిపి ప్రభుత్వం జీవం..ఊపిరి..

-ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఈ పథకాన్ని కొనసాగిస్తాం..

-ఉచిత విద్యుత్ పథకాన్ని పైలెట్ ప్రాజెక్ట్ గా శ్రీకాకుళం నుంచి ప్రారంభించడం సంతోషకరం..

Show Full Article
Print Article
Next Story
More Stories