Srikakulam updates: చంద్రబాబు అసాధ్యం అన్నదానికి, వైఎస్ సుసాధ్యం చేసి చూపించారు.. ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్..

శ్రీకాకుళం జిల్లా..

-ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ కామెంట్స్..

-వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను కొనసాగించాలని ఉద్దేశ్యం తో రైతులకు ఉచిత విద్యుత్ పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు..

-దీన్ని కూడా తెలుగుదేశం నాయకులు, చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు..

-చంద్రబాబు హైదరాబాద్ లో కూర్చుని ప్రభుత్వం ఏం చేసినా విమర్శలు గుప్పించడమే పనిగా పెట్టుకున్నారు..

-వైఎస్ ఉచిత విద్యుత్ అంటే , తీగల మీద బట్టలు ఆరేసుకోవాలి అని చంద్రబాబు అపహాస్యం చేశారు..


Show Full Article
Print Article
Next Story
More Stories