Srikakulam updates: రాజాం మడ్డువలస రిజర్వాయర్ ఆఫీస్ ముందు జి సిగడాం మండలం రైతులు ఆందోళన..
శ్రీకాకుళం జిల్లా..
-రెండు సంవత్సరాలుగా మడ్డువలస కుడికాలువ ద్వారా నీరు రావడం అందడం లేదంటూ ధర్నా..
-అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంతో ఆందోళన బాట పట్టిన రైతులు..
-బిజెపి ఆధ్వర్యంలో కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన..
Next Story



