Srikakulam updates: రాజాం మడ్డువలస రిజర్వాయర్ ఆఫీస్ ముందు జి సిగడాం మండలం రైతులు ఆందోళన..

HMTV
By HMTV
Published on: 2020-09-09 06:31:15

శ్రీకాకుళం జిల్లా..

-రెండు సంవత్సరాలుగా మడ్డువలస కుడికాలువ ద్వారా నీరు రావడం అందడం లేదంటూ ధర్నా..

-అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంతో ఆందోళన బాట పట్టిన రైతులు..

-బిజెపి ఆధ్వర్యంలో కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన..

HMTV

HMTV

Next Story