Srikakulam District upadates: నేటి నుంచి రణస్థలం మండలంలో మరోమారు లాక్ డౌన్..

HMTV
By HMTV
Published on: 2020-08-29 00:58:38

శ్రీకాకుళం జిల్లా..

-నేటి నుంచి రణస్థలం మండలంలో మరోమారు లాక్ డౌన్..

-కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిర్ణయం తీసుకున్న అధికారులు..

-సెప్టెంబర్ 7వ తేదీ వరకు మండల పరిధిలో కట్టుదిట్టంగా లాక్ డౌన్ కు నిర్ణయం..

-నిత్యావసర, అత్యవసర దుకాణాలకు మాత్రమే అనుమతి..

-నిర్ణీత సమయంలోనే దుకాణాలు తెరిచేందుకు అనుమతినిచ్చిన అధికారులు..

HMTV

HMTV

Next Story