Srikakulam: జిల్లాలో మరి 565 కరోనా కేసులు నమోదు..

శ్రీకాకుళం జిల్లా:

- జిల్లాలో మరి 565 కరోనా కేసులు నమోదు..

- దీంతో 16,373 కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య..

- గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 446 మంది డిశ్చార్..

- ప్రస్తుతం జిల్లాలో 5,333 ఆక్టీవ్ కేసులు..

Show Full Article
Print Article
Next Story
More Stories