SRIKAKULAM: శ్రీకాకుళం టీడీపీ కార్యాలయం వద్ద మోహరించిన పోలీసులు

HMTV
By HMTV
Published on: 2020-09-30 09:34:14

శ్రీకాకుళం జిల్లా: పొందూరు మండల కేంద్రంలో టీడీపీ కార్యాలయం వద్ద మోహరించిన పోలీసులు..

- తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కూన రవికుమార్ ఎన్నికైన విషయంలో సన్మానానికి సిద్ధం చేస్తున్న టీడీపీ నాయకులు..

- అదే సమయంలో ఆ కార్యాలయం వద్దనే వైస్సార్సీపి కార్యాలయ ప్రారంభానికి సిద్ధం చేస్తున్న వైసీపీ నాయకులు..

- గతంలో ఈ కార్యాలయంపై స్థానిక వైసీపీ నేత గుడ్ల మోహనరావు తమదే అంటూ పోలీసులకు ఫిర్యాదు..

HMTV

HMTV

Next Story