Sravani Case Updates: శ్రావణి 2012లో హైదరాబాద్ కి వచ్చింది..ఏఆర్ శ్రీనివాస్ డిసిపి..

ఏఆర్ శ్రీనివాస్ డిసిపి వెస్ట్ జోన్ మాసబ్ ట్యాంక్..

-టీవీల్లో పనిచేయాలని వచ్చింది..

-2015లో సాయి కృష్ణ రెడ్డి పరిచయం అయ్యాడు..

-ఆ తరువాత నిర్మాత అశోక్ రెడ్డి పరిచయం అయ్యాడు..

-2019లో దేవరాజ్ రెడ్డి తో పరిచయం ఏర్పడింది..

-దేవరాజ్ తో దూరం గా ఉండలాని పలు సందర్భాల్లో గొడవ పడ్డాడు సాయి..

-దేవరాజ్ తో మాట్లాడకూడదు అని శ్రావణి తల్లి తండ్రులు సైతం వేదించారు...

-శ్రావణి ని సాయి ,తల్లిదండ్రులు కొట్టారని చెప్పాడు దేవరాజ్..

-దేవరాజ్ దూరం పెట్టడం వల్ల ఆ అమ్మాయి మనస్తాపం తో ఆత్మహత్య చేసుకుంది...

-A1 sai

-A2 ashok reddy

-A3 devaraj

-సాయి దగ్గర ఉన్న ఫొటోలతో శ్రావణిని బెదిరించాడు..

-శ్రావణి ని దక్కని కారణంగానే సాయి బెదిరింపులు,వేధింపుల తో ఆమె ఆత్మహత్య చేసుకుంది..

-మొత్తం ముగ్గిరి టార్చర్ భరించలేక మనస్తాపం చెంది శ్రావణి ఆత్మహత్య చేసుకుంది...

-అశోక్ రెడ్డి పరారీలో ఉన్నడు... అదుపులోకి తీసుకొని రిమాండ్ చేస్తాము...

Show Full Article
Print Article
Next Story
More Stories