SR Nagar Inspector with HMTV: నిన్న రాత్రి 11:30 కు శ్రావణి చనిపోయినట్లు ఫిర్యాదు వచ్చింది... ఇన్స్పెక్టర్ నర్సింహ రెడ్డి....

HMTV తో ఎస్సార్ నగర్ ఇన్స్పెక్టర్ నర్సింహ రెడ్డి....

-గత కొన్ని సంవత్సరాలుగా కాకినాడ కు చెందిన దేవరాజు రెడ్డి అలియాస్ సన్నీ తో టిక్ టాక్ ద్వారా పరిచయం ఏర్పడింది.

-పరిచయం కాస్త ప్రేమగా మారింది.

-జూన్ లో దేవరాజు పై శ్రావణి ఫిర్యాదు చేసింది..

-ఫిర్యాదు మేరకు దేవరాజ్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించాము

-శ్రావణి ఆత్మహత్యకు పాల్పడిన కారణాలు దేవరాజు అదుపులోకి తీసుకొని విచారిస్తాము

-టిక్ టాక్ పరిచయం తో దేవరాజు శ్రావణి ని వేధింపులకు గురి చేసేవాడనీ శ్రావణి కుటుంబ సభ్యులు ఫిర్యాదు ఇచ్చారు..

Show Full Article
Print Article
Next Story
More Stories