Siddipet updates: దుబ్బాక లో ఉప ఎన్నికల సన్నాహక సదస్సు..

సిద్దిపేట :

-నియోజకవర్గకేంద్రమైన దుబ్బాక లో ఉప ఎన్నికల సన్నాహక సదస్సు..

-పాల్గొన్న మాణిక్యం ఠాగూర్, టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి,

-వి హనుమంతరావు,మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మాజీమంత్రి గీతారెడ్డి,రాంరెడ్డి దామోదర్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలువురు.

Show Full Article
Print Article
Next Story
More Stories