Siddipet updates: నూతన రెవిన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టడంపై సంతోషం వ్యక్తం చేస్తు ర్యాలీ నిర్వహించిన టిఆర్ఎస్ నాయకులు..

HMTV
By HMTV
Published on: 2020-09-23 07:41:04

సిద్దిపేట:

-తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో నూతన రెవిన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టడంపై

-సంతోషం వ్యక్తం చేస్తు దుబ్బాక మండలం హబ్సీపూర్ నుండి దుబ్బాక వరకు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించిన టిఆర్ఎస్ నాయకులు.

-పాల్గొన్న ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి.

HMTV

HMTV

Next Story