Save Private Teachers: ప్రయివేట్ టీచర్లను ఆదుకోవాలి: సిపిఐ రాష్ట్ర కార్యదర్శి
అమరావతి: గురువులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.
కరోనా లాక్ డౌన్ కష్టకాలంలో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పూజలందుకోవాల్సిన గురువులు జీతాలు, ఆదరణ లేక తట్టాబుట్టా పట్టుకొని కూలీలుగా మారారు.
పీహెచ్డీ చేసి కూలీలుగా, తాపీ మేస్త్రి లుగా, హాకర్స్ గా దుర్భర జీవనం గడుపుతున్నారు.
ఉపాధ్యాయులను ఆదుకునేందుకు ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టాలి: సిపిఐ రాష్ట్ర కార్యదర్శి
రామకృష్ణ.
Next Story



