Sangareddy Updates: చైతన్య నర్సింగ్ హోమ్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం!

HMTV
By HMTV
Published on: 2020-11-06 04:06:35

 సంగారెడ్డి

* గుమ్మడిదల (మం)బొంతపల్లి గ్రామంలో చైతన్య నర్సింగ్ హోమ్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం తో కిష్టయ్య ( 72 ) అనే వ్యక్తి మృతి.

* కుటుంబ సభ్యులు, బంధువుల తో ఆసుపత్రి ఎదుట ఆందోళన.

* ఆసుపత్రి అద్దాలు ధ్వసం చేసిన బంధువులు.

* ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు

HMTV

HMTV

Next Story