Sangareddy Updates: పఠాన్ చెరు మండలం పాటి చౌరస్తా లో విషాదం...

సంగారెడ్డి..

* పఠాన్ చెరు మండలం పాటి చౌరస్తా లో హత్య చేసి పక్కన చెట్ల పొదల్లో పడేసిన మృత దేహం..

* ఘటన స్థలానికి చేరుకున్న BDL భానుర్ పోలీస్ లు.

* భానుర్ గ్రామానికి చెందిన వికలాంగుడు మంగలి సత్యనారాయణ (40) గా గుర్తించిన పోలీసులు.

* తన సమక్షంలోనే గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి హత్య చేశారని చెబుతున్న భార్య మనీల ( 38).

Show Full Article
Print Article
Next Story
More Stories