Sangareddy updates: ఆనంద్ ఘటన స్థలాన్ని పరిశీలించిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎల్. రమణ...

HMTV
By HMTV
Published on: 2020-10-17 14:46:17

సంగారెడ్డి జిల్లా..

అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని ఇసుక బావి కాలువలో గత నాలుగు రోజుల క్రితం కార్ లో కొట్టుక పోయిన ఆనంద్ ఘటన స్థలాన్ని పరిశీలించి తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎల్. రమణ.

L. రమణ కామెంట్స్..

-ఇది అత్యంత దయనీయమైన భాదకర దుర్ఘటన..

-ఈలాంటి దుర్ఘటనకు తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట...

-సరైన సమయంలో చర్యలు చేపట్టక పోవడం ఈ దుర్ఘటన కు కారణం.

-కాలువకు ఎలాంటి సైడ్ వాల్ నిర్మాణము, సూచిక బోర్డులు లేక పోవడం ప్రభుత్వం నిర్లక్ష్యం.

-రాష్ట్ర ప్రభత్వము కమీషన్ లకు కక్కుర్తిపడి వాటికి నిధులు కేటాయించే కుంటు తమ పొట్ట గడుపుకుంటునరే తప్ప ప్రజల అవసరాలు పట్టించుకోవడం లేదు

HMTV

HMTV

Next Story