Sangareddy Updates: జహీరాబాద్ మండలంలో భూ వివాదం!

సంగారెడ్డి జిల్లా..

- జహీరాబాద్ మండలంలోని గోవింద్ పూర్ గ్రామ శివారులో 30 ఎకరాల భూ వివాదంలో ఒక వర్గం వారు మరో వర్గం వారిపై తుపాకీతో నాలుగు రౌండ్ల కాల్పులు చేసి     పారిపోయారు

- కాల్పులలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

- ఘటనా స్థలం వద్ద విచారణ చేపడుతున్న పోలీసులు.

Show Full Article
Print Article
Next Story
More Stories