Sangareddy district Updates: జహీరాబాద్ చెరుకు రైతుల సమస్య పరిష్కరించిన మంత్రి హరీష్ రావు..

జహీరాబాద్.. 

-10,000 మంది రైతులకు ఊరట

-జహీరాబాద్ ప్రాంతంలో భారీగా చెరుకు సాగు

-రైతులతో అగ్రిమెంట్ చేసుకోని ట్రైడెంట్ షుగర్ పరిశ్రమ

-ఆ ప్రాంత చెరుకును సంగారెడ్డి గణపతి షుగర్స్‌కు తరలించాలని నిర్ణయం

-అదే సమయంలో ఈ ప్రాంత రైతులు నష్టపోకుండా చూడాలని అధికారులకు మంత్రి హరీష్ రావు ఆదేశం

-సంగారెడ్డి రైతులకు చెల్లించే ధరనే జహీరాబాద్ ప్రాంత రైతులకూ వర్తింపజేయాలని తెలిపిన మంత్రి

-ట్రైడెంట్ పరిశ్రమ చెరుకు రైతుల బకాయిలు చెల్లించాలని ఆదేశం

-లేదంటే చట్ట ప్రకారం చర్య తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరిక

-రైతులకు రావాల్సిన బకాయిలు అణాపైసాతో చెల్లించేలా చర్య తీసుకుంటాం: మంత్రి హరీష్ రావు

-రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

Show Full Article
Print Article
Next Story
More Stories