Sailaja Nath: ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారు: ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాధ్

HMTV
By HMTV
Published on: 2020-09-12 06:26:34

విజయవాడ: ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాధ్

కోవిడ్ ను ఎదుర్కోవడం గురించి డాక్టర్ గంగాధర్ అవసరం ఏమిటో చెప్పారు

మాస్కుల గురించి మాట్లాడితే అరెస్టులు చేసారు

డాక్టర్ గంగాధర్ పై సీఐడీ విచారణ వేసారు

ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారు.  ఈ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే అధికారం ఉంది

కాంగ్రెస్ పార్టీ ప్రజల పట్ల బాధ్యత కలిగిన పార్టీగా మాట్లాడాం

మధ్య యుగాలనాటి పాలన కాదు అని ప్రభుత్వం గ్రహించాలి

దయచేసి ఇటువంటి కేసులు మానివేయాలని కోరుతున్నాం

పీపీఈ కిట్లు అనంతపురంలో మా పట్టణ అధ్యక్షుడు ఇచ్చారు

డాక్టర్లు పీపీఈ కిట్లు డొనేట్ చేయమని అడిగారు

అరుస్తూ, కరుస్తూ కేసులు పెట్టడం అర్ధం లేని పని

ప్రభుత్వం కేసులు వెనక్కి తీసుకోవాలి

డాక్టర్ గంగాధర్ విషయంలో తక్షణమే స్పందించిన హైకోర్టుకు ధన్యవాదాలు

HMTV

HMTV

Next Story