Sachivalayam Exams: నేటి నుంచి సచివాలయ పరీక్షలు

అమరావతి

- రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16,208 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు రాత పరీక్షలు ప్రారంభం

- ఈరోజు ఉదయం, మధ్యాహ్నం కలిపి మొత్తం 6.81 లక్షల మంది పరీక్షలకు హాజరుకానున్నారు.

- ఉదయం రాసే వారి కోసం 2221 కేంద్రాలు, మధ్యాహ్నం పరీక్ష రాసే వారి కోసం 1068 కేంద్రాలను సిద్ధం చేసిన అధికారులు

- పరీక్షల నిర్వహణ కోసం 77,558 మంది సిబ్బందిని వినియోగo.

- ఓఎంఆర్‌ షీట్లు, ప్రశ్నాపత్రాలు ఉంచడానికి 13 జిల్లాల కేంద్రాల్లో స్ట్రాంగ్‌రూములు ఏర్పాటు

Show Full Article
Print Article
Next Story
More Stories