Sabitha Indrareddy: HMTV తో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

- తెలంగాణ లో మొదటిసారిగా డిజిటల్ పాఠాలు బోధించబోతున్నాము.

- ఒకే ఇంట్లో వేరు వేరు తరగతుల విద్యార్థులు ఉన్నప్పటికీ ఇబ్బందులు లేకుండా ప్రణాళిక రూపొందించాం

- విద్యార్థులకు టీవీలు స్మార్ట్ఫోన్లు 95 శాతం మంది కి ఉన్నాయి.

- ఉదయం8:00-10:30 ఇంటర్ క్లాసులు....10:30తర్వాత పాఠశాల లకు క్లాసులు వుంటాయి.

- దూరదర్శన్ లో మిస్ అయిన వారు తర్వాతి రోజు T-sat ద్వారా వినొచ్చు...

- దూరదర్శన్ యూట్యూబ్ లో కూడా పాఠాలు అందుబాటులో వుంటాయి.

- విద్యార్థులకు వర్క్ షీట్లు ఇచ్చి వారితో హోమ్ వర్క్ కూడా చేయిస్తాము...

- గ్రామాల్లో పాఠశాల ఆవరణలో పారిశుద్ధ్యం శానిటేషన్ బాధ్యతలు గ్రామ సర్పంచులు చూసుకుంటారు.

- అడ్మిషన్లను ని ఆన్ లైన్ ద్వారా నిర్వహిస్తాం.

- డిగ్రీ ఫైనల్ ఇయర్ PG ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తాం అంతా రెడీగా ఉండండి.

- విద్యార్థుల్లో లేనిపోని అపోహలు సృష్టించ వద్దు

- ఇప్పటికే పాఠశాల, టెన్త్ ఇంటర్ విద్యార్థులను ప్రమోట్ చేశాం.

- ఉపాధ్యాయులు వస్తే కరోనా వస్తుందని అపోహతో గ్రామాల్లో ఉపాధ్యాయులను అడ్డుకోవద్దు

- ఇంటర్ కాలేజీల అఫిలియేషన్ కి సంబంధించి త్వరలోనే ఒక పరిష్కారం లభిస్తుంది.

- సీఎం ఆదేశాల మేరకు యూనివర్సిటీ లకు వీ సీ లను కూడా త్వరలోనే నియమిస్తాము.

Show Full Article
Print Article
Next Story
More Stories