Road Accident in Patancheruvu: రోడ్డు ప్రమాదం
సంగారెడ్డి జిల్లా: పఠాన్ చేరు మండలం రుద్రారం వద్ద జాతీయ రహదారి పై ఆటోను ఢీ కొన్న ట్రాక్టర్ .
ఆటోడ్రైవర్ తో పాటు రోడ్డు పక్కన నిలుచున్న రమేష్ అనే వ్యక్తి తీవ్ర గాయాలు. ఆసుపత్రి తరలింపు.
అదుపుతప్పి పక్కన ఉన్న కిరాణం షాప్ లోకి దూసుకెళ్లిన ట్రాక్టర్. తాగిన మైకంలో ట్రాక్టర్ డ్రైవర్.
కిరాణం షాప్ తో పాటు పలు వాహనాలు ధ్వంసం,
Next Story



