RC. Kuntiya: తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది

- తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది

- తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి ఆర్.సి కుంతియా*

- తెలంగాణ లో ప్రజాస్వామ్యం ఖునీ అవుతుంది..

- రాజ్యాంగ పరంగా ప్రజలకు సంక్రమించిన హక్కులను టిఆర్ఎస్ ప్రభుత్వం కాలరాస్తుంది..

- ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే శ్రీశైలం లో దుర్ఘటన జరిగింది..

- తెలంగాణ ఉద్యమాలు చేస్తే ముందస్తుగా అరెస్టులు, గృహ నిర్బందాలు చేయడం ఆనవాయితీ అయ్యింది.

- శ్రీశైలం లో జరిగిన దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు కోటి రూపాయల నష్ట పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి.

- సంఘటనా స్థలానికి వెళ్తున్న ఎంపీ రేవంత్ రెడ్డి, మల్లు రవి లను అరెస్ట్ చేయడం అక్రమం.. వారిని వెంటనే విడుదల చేసి బాధితులను ప్రమర్శించేలా చర్యలు తీసుకోవాలి..

Show Full Article
Print Article
Next Story
More Stories