Ration Rice Seized at Keshampet in Rangareddy: 190 క్వింటళ్ల అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం

HMTV
By HMTV
Published on: 2020-08-19 15:13:49

రంగారెడ్డి జిల్లా: కేశంపేట మండలంల కేంద్రంలో రాఘవేంద్ర రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన 190 క్వింటళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని ఎన్ ఫోర్స్ మెంట్,సివిల్ సప్ప్లై అధికారులకు అప్పగించిన పోలీసులు..

రైస్ మిల్లు యజమనిపై కేసు నమోదు. 

HMTV

HMTV

Next Story